'బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు'

'బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు'

MNCL: దేశంలో బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికందర్ ఆరోపించారు. ఆదివారం జైపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవ్ 95వ వర్ధంతి సభల పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి, మాదక ద్రావ్యాల మత్తులో ఉన్నారని తెలిపారు.