'మహిళలు సమాజాభివృద్ధిలో భాగం కావాలి'

'మహిళలు సమాజాభివృద్ధిలో భాగం కావాలి'

RR: చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, సమాజాభివృద్ధిలో భాగం కావాలన్నారు. ఆడపిల్లలకి విద్యార్థి దశ నుంచి తమ తల్లిదండ్రులు సరైన సహకారం అందిస్తే మహిళలు మరింత ముందుకు వెళ్తారన్నారు.