వాహనం బీభత్సం.. ఇద్దరు మృతి

వాహనం బీభత్సం.. ఇద్దరు మృతి

TG: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లో ఓ వాహనం బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ చెరువు కట్టపై అతివేగంగా వచ్చిన థార్ వాహనం పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. చెరువులో పడి యువతి చనిపోయింది.