క్ష‌మాప‌ణ చెప్పిన‌ PCB ఛైర్మ‌న్‌ నఖ్వీ

క్ష‌మాప‌ణ చెప్పిన‌ PCB ఛైర్మ‌న్‌ నఖ్వీ

పశ్చిమాసియా యుద్ధం పాకిస్తాన్ సూప‌ర్ లీగ్(PSL) పై ప్ర‌భావం చూపిస్తోంది. MAR 26 నుంచి ప్రారంభం కానున్న PSL ప్రేక్ష‌కులు లేకుండానే జ‌రగ‌నుంది. యుద్ధం కార‌ణంగా ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో PCB ఛైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ క్రికెట్ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు.