పెట్రోల్ ధరలను 15 రోజులకోసారి సమీక్షిస్తాం: కేంద్రం
దేశంలో ఇంధన కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు CBIT ఛైర్మన్ వివేక్ చతుర్వేది ప్రకటన చేశారు. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం, ముడి చమురు ధరలు పెరుగుదలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వీటిని పూడ్చడానికే పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ డ్యూటీల్లో కోత విధించామన్నారు.