అర్ధరాత్రి డ్రైవర్లకు అప్రమత్తత చర్యలు

అర్ధరాత్రి డ్రైవర్లకు అప్రమత్తత చర్యలు

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన స్టాప్, ఫేస్ వాష్ అండ్ గోకార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తంగా పంపిస్తున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు.