ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో 572 జంటలతో వేద పండితులు సత్యన్నారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయానికి భారీగా తరలివచ్చారు. అనంతరం దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించారు.