ఆర్గనైజింగ్ కమిషనర్లుగా బానేష్ , ప్రశాంత్

ఆర్గనైజింగ్ కమిషనర్లుగా బానేష్ , ప్రశాంత్

MNCL: జన్నారం మండలంలోని కామన్ పల్లి, ధర్మారం గ్రామాలకు చెందిన జాడి బానేష్, రాచకొండ ప్రశాంత్ వరంగల్, నిర్మల్ జిల్లాల స్కౌట్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్‌గా నియమితులయ్యారు. గురువారం నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా అధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలంగాణ స్టేట్ స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్ రాజ్ వెల్లడించారు. ఈ మేరకు బానేష్, ప్రశాంత్ లను పలువురు అభినందించారు.