సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయశాఖ పరిశీలకుడు సత్యనారాయణ సమక్షంలో నిర్వహించారు. గత 6 నెలల కాలంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ. 3,85,202 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రామారావు, ఈవో సుధాకర్, అర్చకులు వంశీధరాచార్యులు, నవీన్ శర్మ, పాల్గొన్నారు.