రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేస్తాం: డీసీవో

రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేస్తాం: డీసీవో

NLR: ధాన్యం రైతులకు 24 గంటల్లో నగదు చెల్లింపు చేస్తామని డీసీవో బి. గురప్ప స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు పూర్తిస్థాయిలో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడానికే కృషి చేస్తామన్నారు.