జిల్లాలో అక్షరాంధ్ర పరీక్షలు విజయవంతం: కలెక్టర్

జిల్లాలో అక్షరాంధ్ర పరీక్షలు విజయవంతం: కలెక్టర్

తూ.గో: జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం కింద నిరక్షరాస్య వయోజనులకు నిర్వహించిన ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాల పరీక్షలు విజయవంతంగా జరిగినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మొత్తం 88,647 మంది నమోదు చేసుకోగా, 88,114 మంది హాజరయ్యారని, కేవలం 533 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.