VIDEO: కేటీఆర్పై OU పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

MDCL: గ్రూప్-1 పోస్టులను రూ. 3 కోట్లకు అమ్ముకున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఓయూ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని, 24 గంటల్లో కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.