కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు చేసుకోండి: MPDO

కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు చేసుకోండి: MPDO

VZM: ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కుట్టు మిషన్ కోసం గ్రామ సచివాలయంలో అర్హత కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో బీవీజే పాత్రో తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 18సం నుండి 50సం లోపు వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు అన్నారు. తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ, పాస్ ఫోటో దరఖాస్తుకు జత చేయాలన్నారు.