భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,416.47 పాయింట్లు నష్టపోయి 76789.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 411 పాయింట్ల నష్టంతో 23850.6 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.07గా ఉంది.