భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దాం:AIPSU
SDPT: భగత్ సింగ్ ఆశయాల సాధనకు విద్యార్థులు, యువత కృషి చేయాలని AIPSU రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మన్నె కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్లను స్మరించుకుంటూ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.