VIDEO: తూకివాకం పంచాయతీ వద్ద మహిళల నిరసన
TPT: రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం పంచాయతీ పరిధిలోని 4 గ్రామాలకు చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. సీబీఐడీ కాలనీ సమీపంలోని సర్వే నంబర్ 30లో ఉన్న ఇస్మాయిల్ స్థలం కబ్జాకు గురవుతోందని, ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత పీ.ఎల్. నరసింహులు పాల్గొన్నారు.