నేడు మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా

నేడు మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర గురువారం రూ.12,800 పలకగా.. నేడు రూ.12,900కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.11,300 ధర రాగా.. ఈరోజు రూ. 11,700 ధర వచ్చింది. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు గురువారం రూ.12,700 ధర రాగా.. నేడు రూ.13,500కి పెరిగింది.