త్రీ టౌన్ సీఐ శేషయ్యకు ఎస్పీ అభినందనలు

త్రీ టౌన్ సీఐ శేషయ్యకు ఎస్పీ అభినందనలు

KRNL: జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించడంలో విశేష ప్రతిభకనబరిచిన త్రీ టౌన్ సీఐ శేషయ్యను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం అభినందించారు. లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఐ శేషయ్య, సమన్వయంతో పని చేసి ఎక్కువ కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.