'బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి'

'బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి'

MHBD: IPL క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని కురవి SI సతీశ్ సూచించారు. సరదాగా మొదలై వ్యసనంగా మారే బెట్టింగ్‌ల వల్ల ఆర్థికంగా నష్టపోయి, మానసిక వేదనకు గురికావద్దని కోరారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.