ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

MNCL: జన్నారం మండలంలోని అక్కపల్లి గూడ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఫిన్లాండ్ దేశంలో విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి పంపిస్తున్నారు. మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాముఖ కమలాకర్, జాజాల శ్రీనివాస్ వెళ్ళనున్నారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఆయన ఫిన్లాండ్‌లో అధ్యయనం చేయనున్నారు.