రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్సై

రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్సై

VKB: సోషల్ మీడియా వేదికల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత వ్యాఖ్యలు, పోస్టులు లేదా వీడియోలు పెడితే కఠిన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుద్యాల్ ఎస్సై శ్రీశైలం హెచ్చరించారు. వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్లపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.