గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ కమెడియన్

గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ కమెడియన్

టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి అయినట్లు తెలిపారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. దీంతో వారికి నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, మహేష్.. శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని ఐదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.