'విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి'

'విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి'

SRCL: ఇల్లంతకుంట మండలం రేపాక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో సర్పంచ్ కాత మల్లేశం పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపసర్పంచ్ కోదాని మహేష్, ప్రధానోపాధ్యాయురాలు రేవతి దేవి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.