విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌

విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌

AP: రాష్ట్రానికి మరో వందేభారత్‌ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ-బెంగళూరు వందేభారత్‌ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్‌ మ్యాప్, షెడ్యూల్‌ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలులో విజయవాడ నుంచి ఎస్‌ఎంవీటీ (బెంగళూరు) 9 గంటల్లో చేరుకోవచ్చు.