తిరుమల శ్రీవారి సమాచారం
TPT: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.12 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా.. టోకన్ లేని శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,738 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 19,746 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ 4.79 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడిచారు.