మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించండి: MLA

మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించండి: MLA

NLR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని కమిటీల నియామక విధివిధానాలపై సూచనలు చేశారు. అనుబంధ కమిటీలలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.