వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: SI

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: SI

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద ఎస్సై మర్రి వెంకట శివకుమార్ వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం నేరమని, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.