లోక్ అదాలత్‌లో 8,811 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్‌లో  8,811 కేసులు పరిష్కారం

ASF: రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,811 కేసులు పరిష్కరించామని తెలిపారు. వీటి ద్వారా రూ. 2 కోట్ల 76 లక్షల 86 వేల 287 చెల్లింపులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.