‘సింగరేణిలో మెడికల్ బోర్డును యధావిధిగా కొనసాగించాలి’

‘సింగరేణిలో మెడికల్ బోర్డును యధావిధిగా కొనసాగించాలి’

PDPL: సింగరేణిలో మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగించాలని బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. జీడీకే 2ఏ గనిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాదిగా ఎదురుచూస్తున్న కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించి వారసులకు ఉద్యోగాలివ్వాలన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సిన రూ. 51,149 కోట్ల బొగ్గు బకాయిలను చెల్లించాలన్నారు.