VIDDEO: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

VIDDEO: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

SKLM: కార్తీక మాసం నాలుగవ సోమవారం ఆమదాలవలస పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పలు శివాలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున 3 గంటల నుంచి ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయాల ఆవరణలో దీపాలు వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.