హసన్ మియాను పరామర్శించిన మాజీ మంత్రి

హసన్ మియాను పరామర్శించిన మాజీ మంత్రి

NDL: బేతంచర్లలో ధరణి కాలనీలో నివాసం ఉంటున్న వెటర్నరీ అసిస్టెంట్ హసన్ మియాను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారన్న విషయం తెలుసుకున్న బుగ్గన, ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఎంపీపీ నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ ఛైర్మన్ చలం రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.