VIDEO: పెరిగిన మిర్చి ధరలు.. తగ్గిన పత్తి ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,600, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,600, క్వింటా పత్తి ధర రూ.7,825 జెండా పాట పలికాయి. నిన్నటితో పోలిస్తే.. ఏసీ మిర్చి ధర రూ.200, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా.. అటు పత్తి ధర మాత్రం రూ.25 తగ్గినట్లు పేర్కొన్నారు.