గోరక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలి: వీహెచ్పీ

గోరక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలి: వీహెచ్పీ

NRPT: గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ వీహెచ్పీ నేతలు తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు వినతిపత్రం అందజేశారు. గోవుల అక్రమ రవాణాపై నిఘా పెంచి, సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాలని పగడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ, బజరంగ్ దళ్ ప్రతినిధులు పాల్గొని గోవధ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.