ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: ఏసీపీ

ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: ఏసీపీ

NZB: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు బోధన్​ రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని సాలూరలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.