నీట్లో మంచి మార్కులు రావనే భయంతో విద్యార్ధిని ఆత్మహత్య

JGL: జిల్లా చల్గల్ గ్రామానికి చెందిన జంగా పూజ (18) అనే విద్యార్ధిని 2023లో నీట్ పరీక్ష రాయగా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నిన్న మరొకసారి నీట్ పరీక్ష రాసింది. ఈసారి కూడా సరైన ర్యాంకు రాదనే భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.