మంత్రి పర్యటన వివరాలు

మంత్రి పర్యటన వివరాలు

SKLM: రాష్ట్రంలో సుపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా తొమ్మిది మందితో కూడినమంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్తోంది. ఈ నెల 21 నుంచి 27 వరకు సాగే ఈ పర్యటనలో మంత్రి అచ్చన్నాయుడు కూడా ఉన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కఠినమైన షెడ్యూల్‌తో ఈ శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. టూర్‌కు సంబంధించి ఖర్చులను ప్లానింగ్ విభాగం భరించనుంది.

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here