ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ

CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు మారెమ్మను దర్శించుకోగా, మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలను సమర్పించారు.