ఫ్రిడ్జ్‌లో మంటలు.. ఇద్దరు మృతి

ఫ్రిడ్జ్‌లో మంటలు.. ఇద్దరు మృతి

TG: నిర్మల్ జిల్లాలో షార్ట్‌సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగాయి. మహాలక్ష్మీ వాడలోని రెండు పడకల ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వచ్చి ఇల్లు మొత్తం వ్యాపించాయి. దీంతో విజయ్ అనే వ్యక్తితో పాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.