ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి మిర్చి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి మిర్చి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,200, కొత్త మిర్చి రూ.14,711 పత్తి ధర రూ.7,600 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ గడిచిన శుక్రవారంతో పోలిస్తే కొత్త మిర్చి ధర రూ.400 తగ్గగా.. పత్తి ధర రూ.100 పెరగగా.. అటు ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.