బ్రహ్మంగారి మఠంలో తలనీలాల వేలం

బ్రహ్మంగారి మఠంలో తలనీలాల వేలం

KDP: బ్రహ్మంగారి మఠం దేవస్థానంలో తలనీలాల వేలం పాట గురువారం ఎండోమెంట్ ఆర్జేసీ (RJC) చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. గతంలో కాంట్రాక్టర్ల సిండికేట్ కారణంగా మూడుసార్లు వేలం వాయిదా పడగా, నాలుగోసారి నిర్వహించిన ఈ వేలంలో అత్యధికంగా రూ. 87 లక్షలకు టెండర్ ఖరారైంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు శంకర బాలాజీ, శ్రీనివాసులు పాల్గొన్నారు.