విత్తన కంపెనీ మోసం చేసిందని రోడ్డెక్కిన రైతన్న

NZB: విత్తనాల కంపెనీ మోసం చేసిందని పేర్కొంటూ రైతులు రోడ్డెక్కారు. అంకాపూర్ గ్రామంలోని జాతీయ రహదారిపై నందిపేట్లోని సీహెచ్ కొండూరు రైతులు అంకాపూర్ జాతీయ రహదారిపై సోమవారం భైఠాయించారు. ఈ సందర్భంగా రైతు బొజ్జ నాగేష్ మాట్లాడుతూ.. అంకాపూర్ గ్రామానికి చెందిన సిస్ కంపెనీ యజమాని వద్ద పది బస్తాల మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామన్నారు.