'మానవాళి మనుగడకే ముప్పు'

'మానవాళి మనుగడకే ముప్పు'

ASR: అడవులు తగలబడితే మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని జీకేవీధి మండలం ఆర్వీ నగర్ అటవీ రేంజ్ అధికారి వెంకటరావు అన్నారు. సోమవారం ఆర్వీ నగర్ సంతలో అటవీశాఖ ఆధ్వర్యంలో బీట్ అధికారులతో కలిసి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులకు వెళ్లేవారు నిప్పులు వేయరాదని సూచించారు.