VIDEO: పంచాయతీ కార్యదర్శి బదిలీ

KMM: పారిశుద్ధ్య పనుల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో ముదిగొండ మండలం మేడేపల్లి పంచాయతీ కార్యదర్శి పి.రమ్యను మల్లారం గ్రామ పంచాయతీకి బదిలీ చేస్తూ గురువారం అదనపు కలెక్టర్ పి.శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు. మల్లారం పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావును మేడేపల్లికి బదిలీ చేశారు. ఇటీవల గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం గేటు ఎదుట నిరసన తెలిపిన విషయం తెలిసిందే.