సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రికి ఈ-కార్ట్ వాహనం

సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రికి ఈ-కార్ట్ వాహనం

HYD: సికింద్రాబాద్‌ మిలిటరీ హాస్పిటల్లో కల్నల్ ఎస్‌కే ముఖర్జీ ఈ-కార్ట్‌ వాహనం అందించారు. ముఖర్జీ తల్లిదండ్రులు కల్నల్ ఎస్‌కే మిత్రా, ఆర్మీ మెడికల్ కార్ప్ సీనియర్ అనస్థీషియాలజిస్ట్ అరుణ మిత్ర స్మారకంగా దీనిని వారు అందించారు. ఈ-కార్ట్‌ను కమాండెంట్ బ్రిగేడియర్ విశాల్ వీర్ శర్మ స్వీకరించారు. అనంతరం అధికారులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.