స్కూల్లో నాగుపాము కలకలం

స్కూల్లో నాగుపాము కలకలం

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెం మండల పరిషత్ పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. ఉదయం తరగతుల గదుల వద్ద ప్రత్యక్షమైంది. టీచర్లు గుర్తించి స్నేక్ రెస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. అతను చాకచక్యంగా పామును బంధించి అడవిలో విడిచిపెట్టారు.