వెంకట్రావు పల్లి సర్పంచ్‌గా ఇరువాల సంధ్య

వెంకట్రావు పల్లి  సర్పంచ్‌గా  ఇరువాల సంధ్య

SRCL: బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్‌గా ఇరువాల సంధ్య మహేందర్ గెలుపొందారు. హోరా హోరిగా జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి పై ఇరువాల సంధ్య మహేందర్ గెలుపొందారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు.