మల్లె పువ్వులాంటి చిరంజీవి దోశ: రాధికా

మల్లె పువ్వులాంటి చిరంజీవి దోశ: రాధికా

వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న 'సరస్వతి' మూవీ మార్చి 6న విడుదల కానుంది. HYDలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాధికా శరత్‌కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన స్వయంగా వేసి పెట్టిన 'చిరంజీవి దోశ' గురించి ఆమె గుర్తు చేసుకుంది. ఆ దోశ మల్లెపువ్వులా మెత్తగా ఉందని, అలాంటి రుచిని తానెక్కడా చూడలేదని తెలిపింది.