తక్కువ సరఫరా.. పెరిగిన పత్తి ధరలు

తక్కువ సరఫరా.. పెరిగిన పత్తి ధరలు

KNR: మూడు రోజుల విరామం తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ సోమవారం తిరిగి ప్రారంభమైంది. మార్కెట్లో పత్తి ధర గత వారం కంటే రూ.200 పెరిగి గరిష్ఠంగా రూ.7,950 పలికింది. మొత్తం 8 వాహనాల్లో 44 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, దిగుబడి లేని సమయంలో ధర పెరగడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.