ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

SDPT: రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అనురాధ పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు ముట్టుకోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి వివిధ డిపార్ట్మెంట్లోని అధికారులతో కలిసి సమన్వయంతో విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. ప్రజలు ఇబ్బందులు ఉంటే 100, 87126 67100ను సంప్రదించాలని కోరారు.