'సమస్త జీవులకు నీరే ప్రాణాధారం'

'సమస్త జీవులకు నీరే ప్రాణాధారం'

NDL: సమస్త జీవులకు నీరే ప్రాణాధారమని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి అన్నారు. బనగానపల్లె మండలం దేవనగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల యందు ఇవాళ ఆయన విద్యార్థులకు నీటి యొక్క విశిష్టతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద ఆచారి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.